Tirumala: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి ఉచిత దర్శనానికి 10 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 8 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 16 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  

More Telugu News