: రాజస్థాన్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ... రిజర్వేషన్ల పెంపును కొట్టేసిన హైకోర్టు

రాజస్థాన్ లోని వసుంధరా రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వం తీసుకున్న రిజర్వేషన్ల పెంపు నిర్ణయాన్ని హైకోర్టు కొట్టివేసింది. గుజ్జర్లకు 5 శాతం, ఆర్థికంగా వెనుకబడ్డ వారికి 14 శాతం రిజర్వేషన్లను కల్పిస్తూ రాజస్థాన్ ప్రభుత్వం 2015 సెప్టెంబరులో నిర్ణయం తీసుకుంది. పరిమితికి మించి రిజర్వేషన్లను కల్పించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.

More Telugu News