: ఆమె అందరికీ అమ్మ!: ఖుష్బూ, రేవతి, సుహాసిని

జయలలిత కేవలం ముఖ్యమంత్రి మాత్రమే కాదని, అంతకు మించిన మనిషని అన్నారు. సినీ నటిగా ప్రస్థానం ప్రారంభించిన ఆమె ప్రజల మనిషిగా పేరుతెచ్చుకున్నారని సినీ నటులు తెలిపారు. ఆమె కేవలం తమిళనాడుకు మాత్రమే పరిమితం కాదని, మహిళా లోకానికి ఆదర్శమని ఖుష్బూ, రేవతి, సుహాసిని తెలిపారు. జయలలిత లేని లోటు తీర్చలేనిదని అన్నారు. సినీ రంగానికి, తమిళనాడుకు ఇది విషాదకరమని వారు పేర్కొన్నారు. ధీరవనిత లేని లోటు పూడ్చలేనిదని వారు తెలిపారు. వీరంతా ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు.

More Telugu News