: రద్దయిన ఆ కరెన్సీ వెంకన్న హుండీలో వేసేందుకే!: అధికారులతో బాలకృష్ణ భార్య వసుంధర

హైదరాబాద్ నుంచి రేణిగుంటకు స్పైస్ జెట్ విమానంలో దాదాపు రూ. 10 లక్షల విలువైన పాత కరెన్సీతో వచ్చి అధికారులకు దొరికిపోయిన హీరో బాలకృష్ణ భార్య వసుంధర, ఆ డబ్బును తిరుమల వెంకన్నకు కానుకగా తీసుకు వెళుతున్నట్టు చెప్పినట్టు తెలుస్తోంది. వసుంధరను ప్రశ్నించిన అనంతరం అధికారులు, ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు సరిగానే ఉండటంతో, ఆమెను వెళ్లనిచ్చారు. ఆపై వసుంధర తన బంధువులతో కలసి తిరుమలకు బయలుదేరి వెళ్లారు.

More Telugu News