: ‘చిల్లర’ను బ్యాంకుల్లో జమ చేస్తున్న ఆలయాలు

పెద్దనోట్ల రద్దు, బ్యాంకుల్లో సరిపడా చిన్ననోట్లు లేకపోవడంతో ప్రజలు పడుతున్న అవస్థలు అన్నీఇన్నీకావు. ఈ నేపథ్యంలో, బ్యాంకులతో పాటు ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న గుజరాత్ లోని ప్రముఖ ఆలయాలు ఆయా హుండీల్లో భక్తులు వేసిన చిల్లర, చిన్ననోట్లను బ్యాంకుల్లో జమ చేస్తున్నాయి. హుండీలలో చిల్లరను ఏ రోజుకారోజు బ్యాంకుల్లో జమ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలను అంబాజీ, సోమనాథ్, ద్వారకాధీశ్ ఆలయాలు తూచా తప్పక పాటిస్తున్నాయి. ఆ ఆలయాల హుండీలలో వేసిన చిన్ననోట్లను ప్రతిరోజూ బ్యాంకుల్లో జమచేస్తున్నారు.

More Telugu News