: ఇది సర్జికల్ స్ట్రయిక్ కాదు.. హిరోషిమా తరహా దాడి: ఉండవల్లి అరుణ్ కుమార్

‘ఇది సర్జికల్ స్ట్రయిక్ కాదు..ప్రజలపై హిరోషిమా తరహా దాడి’ అని పెద్దనోట్ల రద్దును మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అభివర్ణించారు. నగదు లేక కిరాణాషాపుల్లో కొత్త సరుకు రావడం లేదని, నిత్యావసర సరుకుల కొరత తీర్చడానికి సివిల్ సప్లయ్స్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని, పాతనోట్లకు నిత్యావసరాలను ప్రభుత్వమే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

More Telugu News