: తిరుమల రెండో కనుమ దారిలో భక్తులకు తప్పిన ప్రమాదం

తిరుమల రెండో కనుమ దారిలో భక్తులకు ప్రమాదం తప్పింది. ఆ రహదారిలోని హరిణి వద్ద కారుపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో కారు దెబ్బతినగా, భక్తులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

More Telugu News