: మత్స్యకారుల వలలో ‘మత్తు’ చేప

చాలా అరుదుగా లభించే ఆ చేప పేరే మత్తు. దీన్ని వండుకుని తింటే.. చెప్పలేనంత రుచిగా కూడా ఉంటుంది. అరుదుగా లభించే ఈ చేప తూర్పుగోదావరి జిల్లా మలికిపురం మండలం రామరాజు లంక బాడవలోని వశిష్ట నదిలోకి చేపలు పట్టేందుకు ఈరోజు వెళ్లిన మత్స్యకారుల వలలో పడింది. సుమారు 900 గ్రాముల బరువున్న మత్తు చేపను రూ.300కు ఒక వ్యక్తి కొనుగోలు చేసినట్లు సమాచారం.

More Telugu News