: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు వెలుపల భారీగా బారులు తీరారు. నిన్న శ్రీవారిని 1,01,018 మంది భక్తులు దర్శించుకున్నారు

More Telugu News