: తిరుమల శ్రీవారి పాదాల దగ్గర అగ్ని ప్రమాదం.. మంటలార్పుతున్న ఫైర్ సిబ్బంది

తిరుమల శ్రీవారి పాదాల దగ్గరున్న అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ తెల్లవారుజామున అకస్మాత్తుగా అటవీ ప్రాంతం నుంచి మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపిస్తుండడంతో భక్తులు భయభ్రాంతులకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎలా అంటుకున్నాయన్న విషయం తెలియరాలేదు.

More Telugu News