: ఈ రోజు చాలా సంతోషంగా ఉంది: సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన ఈ రోజే, అమరావతి నుంచి పాలన ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇక నుంచి అమరావతిలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. తిరుమలతో పాటు తిరుపతి అభివృద్ధి బాధ్యత కూడా టీటీడీదేనని అన్నారు. బ్రహ్మోత్సవాలకు తిరుపతిని ముస్తాబు చేయాలని చంద్రబాబు ఆదేశించారు.

More Telugu News