: ఏపీ, తెలంగాణలో కోర్టు మేనేజర్ల పోస్టులు రద్దు

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని కోర్టు మేనేజర్ల పోస్టులను రద్దు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 28 మంది కోర్టు మేనేజర్లు ఉన్నారు. కాగా, హైకోర్టులో ఐదుగురు, జిల్లాల్లో 23 మంది కోర్టు మేనేజర్లు ఉన్నారని, ఈరోజు సాయంత్రంలోగా వారిని రిలీవ్ చేయాలని హైకోర్టు ఆదేశించింది.

More Telugu News