: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 142 పాయింట్లకు పైగా, నిఫ్టీ 46 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ, ఎస్ బ్యాంక్, యాక్సిస్, ఎస్ బీఐ, రిలయన్స్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. కాగా, డాలర్ తో రూపాయి మారకం విలువ 66.45 పైసల వద్ద కొనసాగుతోంది.

More Telugu News