: శ్రీవారి సమాచారం

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు వెలుపల బారులు తీరారు.

More Telugu News