: జైట్లీని కలిసిన కేటీఆర్.. తెలంగాణాకు ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని వినతి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ రోజు ఢిల్లీలో కలిశారు. తెలంగాణాకు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. తెలంగాణలో కూడా 9 వెనుకబడిన జిల్లాలు, కరవు ప్రాంతాలున్నాయని జైట్లీకి కేటీఆర్ చెప్పారు.

More Telugu News