: విశాఖలో బీజేపీ ఫైర్ బ్రాండ్!... స్వరూపానంద ఆశీస్సులు తీసుకున్న సుబ్రహ్మణ్యస్వామి!

భారతీయ జనతా పార్టీ ఫైర్ బ్రాండ్, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్యస్వామి ఏపీలోని విశాఖపట్నంలో ప్రత్యక్షమయ్యారు. నేటి ఉదయం విశాఖలో కాలు మోపిన ఆయన నేరుగా నగరంలోని శారదా పీఠానికి చేరుకున్నారు. అక్కడ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిని కలిసిన సుబ్రహ్మణ్యస్వామి... స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు.

More Telugu News