: నాకు ఇష్టమైన వ్యక్తి రామ్: రాశీఖన్నా

కృష్ణాష్టమి సందర్భంగా ప్రముఖ హీరోయిన్ రాశీ ఖన్నా తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా హీరో రామ్ తో కలిసి నటిస్తున్న తన తాజా చిత్రం ‘హైపర్’ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో రామ్, రాశీలు ఉన్నారు. తనకు ఇష్టమైన వ్యక్తి రామ్ అంటూ ఆ పోస్ట్ లో పేర్కొంది. కాగా, సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

More Telugu News