: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనప్పటికీ చివరికి నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 91 పాయింట్లు నష్టపోయి 27,985 పాయింట్ల వద్ద, నిఫ్టీ 37.75 పాయింట్లు నష్టపోయి 8629 పాయింట్ల వద్ద ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో హెచ్ యూఎల్, బీహెచ్ ఈఎల్, ఐడియా సెల్యులార్, ఐటీసీ, జీ ఎంటర్ టైన్ మెంట్ తదితర కంపెనీల షేర్లు లాభపడగా, గ్రాసిమ్, లుపిన్, అరబిందో ఫార్మా, అంబుజా సిమెంట్స్, టీసీఎస్ సంస్థల షేర్లు నష్టాలు చవిచూశాయి.

More Telugu News