: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈరోజు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 257 పాయింట్లు నష్టోయి 26,763 వద్ద ముగిసింది. నిఫ్టీ 69 పాయింట్లు నష్టపోయి 8,204 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ లో కోల్ ఇండియా సంస్థ షేర్లు అత్యధికంగా 2.38 శాతం లాభపడి రూ.314.10 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ సంస్థల షేర్లు లాభపడ్డాయి. అలాగే, అరబిందో ఫార్మా సంస్థ షేర్లు అత్యధికంగా 3.45 శాతం నష్టపోయి రూ.745.25 వద్ద ముగిశాయి. వీటితోపాటు ఇన్ఫోసిస్, హీరో మోటో కార్ప్, అంబుజా సిమెంట్, హిందుస్థాన్ యునీ లివర్ సంస్థల షేర్లు నష్టాలు మూటగట్టుకున్నాయి.

More Telugu News